Wednesday, January 27, 2010

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్షే గెలుపు

కొలంబో,జనవరి 27: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్‌ పార్టీ అభ్యర్థి రాజపక్షే గెలుపొందారు. ప్రత్యర్థి, యూనైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడం పార్టీ అభ్యర్థి ఫొన్సెకాపై 18 లక్షల ఓట్ల మెజారీటీతో ఆయన విజయం సాధించారు. లెక్కింపు సంర్భంగా ఫొన్సెకా ఉన్న భవనం చుట్టూ మిలటరీ దళాలు మోహరించాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...