శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్షే గెలుపు

కొలంబో,జనవరి 27: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్‌ పార్టీ అభ్యర్థి రాజపక్షే గెలుపొందారు. ప్రత్యర్థి, యూనైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడం పార్టీ అభ్యర్థి ఫొన్సెకాపై 18 లక్షల ఓట్ల మెజారీటీతో ఆయన విజయం సాధించారు. లెక్కింపు సంర్భంగా ఫొన్సెకా ఉన్న భవనం చుట్టూ మిలటరీ దళాలు మోహరించాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు