Wednesday, January 27, 2010
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్షే గెలుపు
కొలంబో,జనవరి 27: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పార్టీ అభ్యర్థి రాజపక్షే గెలుపొందారు. ప్రత్యర్థి, యూనైటెడ్ పీపుల్స్ ఫ్రీడం పార్టీ అభ్యర్థి ఫొన్సెకాపై 18 లక్షల ఓట్ల మెజారీటీతో ఆయన విజయం సాధించారు. లెక్కింపు సంర్భంగా ఫొన్సెకా ఉన్న భవనం చుట్టూ మిలటరీ దళాలు మోహరించాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment