నూఢిల్లీ,జనవరి 25: 61వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకతించింది. పద్మ విభూషణ్: నోబెల్ బహుమతి గ్రహీత వెంకటరామక్రిష్ణన్,కె.శివరామన్, ఇబ్రహీం అల్కాజీ, జొహార్ సెగల్, ప్రతాప్ చంద్రా రెడ్డి(అపోలో), రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వేణుగోపాల రెడ్డి. పద్మ భూషణ్: ఇళయరాజ, అమీర్ ఖాన్, పి. సుశీల, వుస్తాద్ ఆలీ ఖాన్, మల్లికా సారాబాయి, నూకల చిన సత్యనారాయణ, దాక్తర్ రమాకాంత్ పండా, జర్నలిస్ట్ ఫరీద్ జఖారియా. పద్మశ్రీ: శొభా రాజ్, గోపీచంద్, సైనా నెహ్వాల్, రేఖ, వీరేంద్ర సెహ్వాగ్, సైఫ్ ఆలీఖాన్. మొత్తం 130 మందికి ఈ అవార్డులు ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment