ఢాకా,జనవరి 24: రెండవ, ఆఖరి టెస్ట్ లో భారత్ జట్టు బంగ్లా పై ఆది లోనే పట్టు బిగించింది. తొలి రోజునే 233 పరుగులకు బంగ్లాను ఆలౌట్ చేసిన భారత్ ఆట ముగిసే సమయనికి వికెట్ నస్టపోకుండా 69 పరుగులు చేసింది. సెహ్వాగ్ 41 పరుగులతోనూ, గంభీర్ 21 పరుగులతోనూ ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టులో మహ్మదుల్లా 96 పరుగులు మినహా ఇతర బ్యాట్స్ మెన్లెవరూ రాణించ లేదు. ఇషాంత్ శర్మ 4 వికెట్లు, జహీర్ఖాన్ 3 వికెట్లు తీసుకున్నారు. రెండు టెస్ట్ ల ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యత తో వుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment