Thursday, January 21, 2010
వేణుగోపాల్ ది ఆత్మహత్యా? హత్యా?
హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణా కొసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్న ఎంసిఏఅ విధ్యార్థి వేణుగొపాల్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉద్యమం నీరుగారిపోకుండా రగిలించే ఉద్దెశ్యంతోనే వేణుగొపాల్ ను తగలబెట్టి సొనియాకు రాసిన లేఖ ను అతని సంచిలో పెట్టివుంటారనే అనుమానాలు ఉన్నాయి. ఈ లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు నగర పోలిస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. సీసిఎన్ పొలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment