వేణుగోపాల్ ది ఆత్మహత్యా? హత్యా?

హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణా కొసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్న ఎంసిఏఅ విధ్యార్థి వేణుగొపాల్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉద్యమం నీరుగారిపోకుండా రగిలించే ఉద్దెశ్యంతోనే వేణుగొపాల్ ను తగలబెట్టి సొనియాకు రాసిన లేఖ ను అతని సంచిలో పెట్టివుంటారనే అనుమానాలు ఉన్నాయి. ఈ లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు నగర పోలిస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. సీసిఎన్ పొలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు