వేణుగోపాల్ ది ఆత్మహత్యా? హత్యా?
హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణా కొసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్న ఎంసిఏఅ విధ్యార్థి వేణుగొపాల్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉద్యమం నీరుగారిపోకుండా రగిలించే ఉద్దెశ్యంతోనే వేణుగొపాల్ ను తగలబెట్టి సొనియాకు రాసిన లేఖ ను అతని సంచిలో పెట్టివుంటారనే అనుమానాలు ఉన్నాయి. ఈ లేఖను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు నగర పోలిస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. సీసిఎన్ పొలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.
Comments