స్టాక్‌మార్కెట్‌ భారీ పతనం

ముంబై,జనవరి 27: బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమయింది. 2010లో ఇదే అతి భారీ పతనంగా మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్‌ 520 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయాయి .

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు