జమ్మూకాశ్మీర్ లో సెల్ ఫోన్లపై నిషేధం తొలగింపు
శ్రీనగర్,జనవరి 21: జమ్మూకాశ్మీర్ లో సెల్ ఫోన్లపై గత ఏడాది నవంబర్లో విధించిన నిషేధాన్ని కేంద్రం గురువారం నాడు తొలగించింది. ఐతే కష్టమర్ల వెరిఫికేషన్ కు సంభందించి ఆపరేటర్లకు కొన్ని కఠినమైన నిభంధనలు విధించింది. రాష్ట్రం లోని 38 లక్షల మంది సెల్ ఫోన్ కష్టమర్ల వెరిఫికేషన్ కు సంభందించి విధివిధానాలను ఖరారు చెసిన అనంతరం కేంద్రం ఈ నిషేధాన్ని తొలగించింది.
Comments