Thursday, January 21, 2010

జమ్మూకాశ్మీర్ లో సెల్ ఫోన్లపై నిషేధం తొలగింపు

శ్రీనగర్,జనవరి 21: జమ్మూకాశ్మీర్ లో సెల్ ఫోన్లపై గత ఏడాది నవంబర్లో విధించిన నిషేధాన్ని కేంద్రం గురువారం నాడు తొలగించింది. ఐతే కష్టమర్ల వెరిఫికేషన్ కు సంభందించి ఆపరేటర్లకు కొన్ని కఠినమైన నిభంధనలు విధించింది. రాష్ట్రం లోని 38 లక్షల మంది సెల్ ఫోన్ కష్టమర్ల వెరిఫికేషన్ కు సంభందించి విధివిధానాలను ఖరారు చెసిన అనంతరం కేంద్రం ఈ నిషేధాన్ని తొలగించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...