Saturday, January 30, 2010
పడవ ప్రమాదంలో 11 మంది దుర్మరణం
హైదరాబాద్, జనవరి 30: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపు తిప్ప వద్ద శనివారం నాడు గోదావరి పాయలో నాటు పడవ బోల్తా పడిన దుర్ఘటన లో 11 మంది మ్రుతదేహాలు వెలికి తీశారు. గల్లంతైన మరో 14 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మాఘ పౌర్ణిమ సందర్భంగా దాదాపు 60 మంది అంతర్వేది వెడుతుండగా అధిక బరువు వల్ల పడవ బోల్తా పడింది. దాదాపు 35 మందిని స్థానికులు రక్షించారు. మ్రుతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం ప్రకటించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment