Tuesday, November 9, 2010

న్యూఢిల్లీ-కెనడా విమానం రద్దు

న్యూఢిల్లీ,నవంబర్ 9: : కెనడాలోని టొరంటోకు వెళ్లాల్సిన ఎయిర్ విమానం రద్దయింది. క్యాబిన్ క్రూ సిబ్బంది విధులను బహిష్కరించడంతో ఈ సర్వీసును రద్దు చేశారు. 187 మంది ప్రయాణికులతో మంగళవారం తెల్లవారు ఝామున  1.45 కి  ఇందిరా గాంధీ అంతర్జాతీయం విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరాల్సివుంది. మొదట రెండు గంటలు ఆలస్యంగా విమానం బయలుదేరుతుందని చెప్పిన ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆ తర్వాత సర్వీసు రద్దయినట్టు ప్రకటించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...