Friday, November 12, 2010
నాయకత్వ మార్పు వార్తలను త్రోసిపుచ్చిన ఎ.ఐ.సి.సి.
న్యూఢిల్లీ, నవంబర్ 12: రాష్ట్రంలో ప్రభుత్వ సారథ్యం మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పారు. ముఖ్యమంత్రులైనా కేంద్రమంత్రులైనా ఎవరు ఎక్కడుండాలనేది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానమని, అలా నిర్ణయించినపుడు దానికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా మీడియాకు తెలియజేస్తామని ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment