Tuesday, November 9, 2010

భాగ్యనగరంలో క్రికెట్ కోలాహలం

హైదరాబాద్,నవంబర్ 9: భాగ్యనగరంలో క్రికెట్ కోలాహలం మొదలైంది. ఉప్పల్  స్టేడియంలో శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు కోసం భారత్, న్యూజిల్యాండ్ క్రికెటర్లు మంగళవారం నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య క్రికెటర్లను హోటళ్లకు తరలించారు. మాస్లర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మినహా భారత టెస్టు జట్టు సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు.  చాలాకాలం తర్వాత నగరంలో టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్  అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...