Tuesday, November 9, 2010
భాగ్యనగరంలో క్రికెట్ కోలాహలం
హైదరాబాద్,నవంబర్ 9: భాగ్యనగరంలో క్రికెట్ కోలాహలం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు కోసం భారత్, న్యూజిల్యాండ్ క్రికెటర్లు మంగళవారం నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య క్రికెటర్లను హోటళ్లకు తరలించారు. మాస్లర్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మినహా భారత టెస్టు జట్టు సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు. చాలాకాలం తర్వాత నగరంలో టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment