Monday, November 8, 2010

మంగళవారం నుంచి శీతాకాల పార్లమెంట్

న్యూఢిల్లి,నవంబర్ 8: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కామన్వెల్త్  క్రీడలలో అవినీతి,  2జి స్పెక్ట్రం కేటాయింపు వివాదం,  ఆదర్స్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం  మొదలైన అంశాలపై సమావేశాలు వాడిగా, వేడిగా జరిగే అవకాశం వుంది.డిసెంబర్ 13 వరకు సమావేశాలు జరుగుతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు తో సహా దాదాపు 23 బిల్లులను చర్చించి  ఆమోదించే అవకాశం వుంది.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...