Friday, November 12, 2010

తుపాన్, వరదల పునరావాసానికి 1000 కోట్లు

హైదరాబాద్,నవంబర్ 12: లైలా,జల్ తుపాన్ వల్ల, వరదల వల్ల   తీవ్రంగా నష్టపోయిన జిల్లాలో పునరావాస చర్యలు చేపట్టేందుకు  రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు.   కేంద్ర నిధుల కొసం వేచి చూడకుండాయుద్ద ప్రాతిపదికనపునరావాస చర్యలు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.  తుపాన్, వరదల తాకిడికి రాష్ట్రంలో 13 జిల్లాలు దెబ్బతిన్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...